ETV Bharat / city

తెలంగాణ: ఉస్మానియా వైద్య కళాశాలలో కరోనా కలకలం - ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా వైద్య కళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పీజీ విద్యార్థికి పాజిటివ్ రావడంతో పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు.

కరోనా కలకలం
కరోనా కలకలం
author img

By

Published : Jun 2, 2020, 12:52 PM IST

ఉస్మానియా వసతిగృహంలో ఉన్న మొత్తం 296 మందికి పరీక్షలు చేయించాం. 180 మంది యువతులు, 116 యువకులకు పరీక్షలు చేయించాం. నమూనాల పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉంది.

- ప్రిన్సిపల్ శశికళ

ఉస్మానియా వసతిగృహంలో ఉన్న మొత్తం 296 మందికి పరీక్షలు చేయించాం. 180 మంది యువతులు, 116 యువకులకు పరీక్షలు చేయించాం. నమూనాల పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉంది.

- ప్రిన్సిపల్ శశికళ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.