చిత్తూరు జిల్లాలోని సదాశివకోనకు వెళ్లిన 10 మంది బ్యాంకు ఉద్యోగులు గల్లంతయ్యారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. నిజనిజాలను నిర్ధారించే పనిలో ఉన్నారు.
ఇదీ చదవండి: