ETV Bharat / briefs

'చంపి...గోనె సంచిలో మూటకట్టారు'

కృష్ణా జిల్లా ఉంగుటూరు పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కల్వర్టు దగ్గర గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేశారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 11, 2019, 6:59 AM IST

'చేతులు కాళ్లు కట్టి గోను సంచెలో పెట్టారు'
'చేతులు కాళ్లు కట్టి గోను సంచెలో పెట్టారు'

కృష్ణా జిల్లా ఉంగుటూరు పోలీస్​స్టేషన్ పరిధిలో వెన్నూతల గ్రామ సమీపంలో ఓ కల్వర్టు పక్కన గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడేసిన సంఘటన పోలీసులు కనుగొన్నారు. సుమారు వారం రోజుల క్రితం పడవేసి ఉంటారని... చుట్టుపక్కల దుర్వాసన వ్యాపించడం వలన స్థానికులు గమనించి ఉంగుటూరు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు గోన సంచిని ఇప్పి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నా మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

'చేతులు కాళ్లు కట్టి గోను సంచెలో పెట్టారు'

కృష్ణా జిల్లా ఉంగుటూరు పోలీస్​స్టేషన్ పరిధిలో వెన్నూతల గ్రామ సమీపంలో ఓ కల్వర్టు పక్కన గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడేసిన సంఘటన పోలీసులు కనుగొన్నారు. సుమారు వారం రోజుల క్రితం పడవేసి ఉంటారని... చుట్టుపక్కల దుర్వాసన వ్యాపించడం వలన స్థానికులు గమనించి ఉంగుటూరు పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు గోన సంచిని ఇప్పి చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నా మృతదేహాన్ని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Intro:ap-rjy-101-10-crime mystery -avb-c18
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని తండ్రిని చంపి శవాన్ని ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పూడ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

వివరాల్లోకి వెళితే రూరల్ మండలంలోని రామయ్య పేట గ్రామపంచాయతీ పరిధిలోని బర్మా కాలనీ లో ఏప్రిల్ 17వ తేదీన మృతుడు ఈశ్వరరావు కనిపించడం లేదని తిమ్మాపురం పోలీసులకు భార్య లక్ష్మి ఫిర్యాదు చేసింది అంతకు ముందే ఈశ్వరరావు కొడుకు కుమార్ ర్ హత్య చేశాడు బర్మా కాలనీ లో గోపిరెడ్డి ఈశ్వర్ భార్య లక్ష్మి తో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు ఇతనికి నలుగురు ఆడపిల్లలు మృతునికి మగ పిల్లలు లేక పోవడంతో ఒక అబ్బాయిని దత్తత తీసుకుని పంచుకుంటున్నాడు మృతి మృతుని ముగ్గురి ఆడపిల్లలకు వివాహం జరిగింది అయితే రెందు నెలల క్రితం మృతుడు మద్యం మత్తులో భార్యతో కొడుకు తో గొడవ పడడం జరిగింది తర్వాత భర్త గోపిరెడ్డి 65 అనే వ్యక్తి కనబడలేదని అతని భార్య తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 17వ తేదీన ఫిర్యాదు చేసింది మిస్సింగ్ కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కొడుకు ఆదివారం మద్యం మత్తులో స్నేహితులతో తండ్రిని చంపి ఇంటిముందు పూడ్చి పెట్టాలని చెప్పడంతో విస్సు వెలుగులోకి వచ్చింది విషయం తెలిసిన వెంటనే రూరల్ సిఐ ఈశ్వరుడు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అనంతరం కుటుంబ సభ్యులు చుట్టుపక్కలవారు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండ్రి రెండు లక్షల రూపాయలతో బయటికి వెళ్లి పోయాడు అని ప్రస్తుతం కనిపించడం లేదని చెప్పి కొడుకు కుమార్ ఆర్ భార్య లక్ష్మి బంధువులను గ్రామస్తులను నమ్మబలికారు స్నేహితుల ద్వారా ఈ విషయం బయటకు రావడంతో ఆ నోటా ఈ నోటా పాకి బంధువులు నిలదీయడంతో ఆదివారం తెల్లవారుజామున విషం తాగి కుమారుడు కుమార్ ర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు దీంతో నిందితుడు కుమారుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి పి చికిత్స చేయిస్తున్నారు వైద్యుల ద్వారా కాని కు సహాయం తీసుకుని ఎమ్మార్వో ఆధ్వర్యంలో లో 7 బయటికి తీశారు వైద్యులు పంచనామ పూర్తి చేశారు


Body:ap-rjy-101-10-crime mystery -avb-c18


Conclusion:ap-rjy-101-10-crime mystery -avb-c18
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.