ETV Bharat / briefs

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి

author img

By

Published : Jun 8, 2019, 2:39 PM IST

కృష్ణా జిల్లా మేళ్లమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రహదారి మలుపు వద్ద వేగంతో వచ్చిన లారీ..ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది.

ఢీకొట్టిన లారీ..ఒకరు మృతి


కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మేళ్లమర్రులో వేగంతో అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టేకుపల్లికి చెందిన అంబటి సాంబయ్య మృతి చెందాడు. తీవ్రగాయాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం విజయవాడకు తరలించారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ముళ్లకంపలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మేళ్లమర్రులో వేగంతో అదుపుతప్పిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టేకుపల్లికి చెందిన అంబటి సాంబయ్య మృతి చెందాడు. తీవ్రగాయాలైన మరొక వ్యక్తిని మెరుగైన చికిత్సకోసం విజయవాడకు తరలించారు. ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ముళ్లకంపలు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి..దుకాణంలో అగ్నిప్రమాదం..ఓ వ్యక్తి మృతి

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_08_pigs_catched_p v raju_av_c4 ---------------- సర్ విజువల్స్ ftp ద్వారా పంపించాను. పరిశీలించగలరు. --------------- రోడ్డు పై సంచరించే పందిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలిస్తే పురపాలక సంఘం రూ. 350 చెల్లిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని లో పందుల బెడద ఎక్కువ గా ఉంది. దాడులు కూడా చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పందులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని తీసుకువచ్చి, వాటిని పట్టిస్తున్నారు. ఇలా పట్టుకున్న వీటిని అటవీ ప్రాంతంలో వదులు తున్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.