ETV Bharat / briefs

'మందు'చూపుతో కాదు ముందుచూపుతో ఓటెయ్యండి - ap latest

ప్రజాస్వామ్యం కల్పించిన గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యువత పిలుపునిస్తున్నారు. దేశంలో అధిక శాతం ఉన్న యువ ఓటర్లే మార్పుకు నాంది పలకాలని కృష్ణా జిల్లా యూత్ అంటున్నారు.

ముందుచూపుతో ఓటెయ్యండి
author img

By

Published : Apr 10, 2019, 11:16 AM IST

Updated : Apr 10, 2019, 12:34 PM IST

పోలింగ్ రోజును సెలవు దినంగా భావించకుండా బాధ్యత నిర్వర్తించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటోంది నేటి యవత. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా.... విచక్షణతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అభిప్రాయపడుతోంది. ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటెయ్యాలని వారు కోరుతున్నారు.

ఓటుపై యువత అభిప్రాయం

పోలింగ్ రోజును సెలవు దినంగా భావించకుండా బాధ్యత నిర్వర్తించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటోంది నేటి యవత. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా.... విచక్షణతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అభిప్రాయపడుతోంది. ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటెయ్యాలని వారు కోరుతున్నారు.

ఓటుపై యువత అభిప్రాయం

ఇవీ చదవండి..

ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి..

Intro:ఒక్కసారి అవకాశం ఇవ్వండి: లావు శ్రీ కృష్ణదేవరాయలు, నరసరావుపేట వైసీపీ లోక్ సభ అభ్యర్థి.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు వైఎస్సార్సీపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎంపీగా లావు శ్రీ కృష్ణదేవరాయలుకు, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి గా ప్రజలు గెలిపించాలని శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ గత ఐదు సంవత్సరాలు గా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం ఎన్నో సమస్యలపై ధర్నాలు, నిరసనలు చేసి వారికి అండగా నిలిచామన్నారు.


Body:అదే అభిమానం ప్రజల్లో ఉండిపోయిందన్నారు.ఎన్నికల నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించామన్నారు. ఎక్కడా వైసీపీ పార్టీపై వ్యతిరేకత ప్రజల్లో కనిపించలేదన్నారు. పార్టీ విజయం ఖాయమని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలను, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి వద్ద నుండి ఓటర్ కార్డులు సేకరించి ఓటు వేయకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వస్తోందన్నాయు.ఈ విషయంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Conclusion:వైసీపీలో గతంలో ఏపార్టీ ఇవ్వనటువంటి ఎస్సి, ఎస్టీ, ఆర్యవైశ్య, బీసీలకు సీట్ల కేటాయింపులు పార్టీ 2019 ఎన్నికల్లో ఇచ్చిందని అన్నారు. ప్రజలు తమ పార్టీ వైపే చూస్తున్నారని 2019 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నాయు. తెలుగుదేశం అన్యాయ పాలనను ప్రజలు గమనిస్తున్నారని తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు వాయికి బుద్ధి చెబుతారన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఎక్కువమంది ఓట్లు వేసి రాష్ట్రంలో ఓట్ల శాతాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని లావు శ్రీ కృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
Last Updated : Apr 10, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.