ETV Bharat / briefs

ఆర్థికశాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం - \jagan

బడ్జెట్​కేటాయింపులపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీల అమలు కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

finance minister meet cm
author img

By

Published : Jul 4, 2019, 9:29 AM IST

Updated : Jul 4, 2019, 1:28 PM IST


తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌ కూర్పు, పలు విభాగాలకు నిధుల కేటాయింపులపై సీఎం సూచనలు చేశారు. ఏయే రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలో జగన్​ సూచించారు. ఎన్నికల హామీల అమలు కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో నవరత్నాల హామీ అమలుకు పెద్దపీట వేయాలని జగన్​ అన్నారు. పింఛన్లు పెంపు, రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు నిధులు పెంచాలని ఆదేశించారు. రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీకి నిధులు ఎక్కువగా కేటాయించాలని అన్నారు. అమ్మఒడి పథకం, గృహ నిర్మాణం, పేదల ఇంటి స్థలాలకు నిధులు ఎక్కువగా కేటాయించాలని.. ఉద్యోగుల వేతనాల పెంపు సహా ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు.


తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌ కూర్పు, పలు విభాగాలకు నిధుల కేటాయింపులపై సీఎం సూచనలు చేశారు. ఏయే రంగాలకు ఎన్ని నిధులు కేటాయించాలో జగన్​ సూచించారు. ఎన్నికల హామీల అమలు కోసం నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో నవరత్నాల హామీ అమలుకు పెద్దపీట వేయాలని జగన్​ అన్నారు. పింఛన్లు పెంపు, రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు నిధులు పెంచాలని ఆదేశించారు. రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీకి నిధులు ఎక్కువగా కేటాయించాలని అన్నారు. అమ్మఒడి పథకం, గృహ నిర్మాణం, పేదల ఇంటి స్థలాలకు నిధులు ఎక్కువగా కేటాయించాలని.. ఉద్యోగుల వేతనాల పెంపు సహా ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు.

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శ్రీకాకుళం రైల్వే స్టేషన్ లో బుధవారం విజయవాడ నుంచి శ్రీకాకుళం చేరుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు రాష్ట్రం ఏర్పడి మంత్రిగా పదవి పొంది మొట్టమొదటిసారిగా గా జిల్లాకు రావడంతో వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు లు తమ్మినేని నాగు కోట గోవిందరావు దుంపల శ్యామలరావు తో పాటు జిల్లాలోని వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.


Body:మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఘనస్వాగతం


Conclusion:8008574248.
Last Updated : Jul 4, 2019, 1:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.