ETV Bharat / briefs

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు కర్నూలు జిల్లా మల్లెంపల్లి గ్రామంలో ఘర్షణ పడ్డారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Jun 24, 2019, 8:39 AM IST

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలో ఒకే పార్టీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం గట్టు విషయంలో ఇరువురుకి తగాదా జరిగింది. ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరికి ఒకరు కట్టలతో విసురుకొని గ్రామంలో ఒక అలజడి సృష్టించారు. ఈ ఘర్షణ చూసి గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలోకి పోలీసులు చేరుకుని సమస్య పరిష్కరించారు. ఘటనపై కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

కర్నూలు జిల్లా డోన్ మండలం మల్లెంపల్లి గ్రామంలో ఒకే పార్టీకి చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పొలం గట్టు విషయంలో ఇరువురుకి తగాదా జరిగింది. ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరికి ఒకరు కట్టలతో విసురుకొని గ్రామంలో ఒక అలజడి సృష్టించారు. ఈ ఘర్షణ చూసి గ్రామంలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. గ్రామంలోకి పోలీసులు చేరుకుని సమస్య పరిష్కరించారు. ఘటనపై కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల ఘర్షణ

ఇదీ చదవండీ :

'రుతుపవనాలు విస్తరించినా.. లోటు వర్షపాతమే'


Muzaffarpur (Bihar), Jun 23 (ANI): Reacting on roof collapsed outside the ICU of Sri Krishna Medical College and Hospital (SKMCH) in Bihar's Muzaffarpur, Superintendent Dr Sunil Kumar Shahi said, "It's an old building, it's not inside any ward but around the veranda area. PICU is in between ward number 6-7 but the patch fall between ward numbers 5-6." 110 people have died due to Acute Encephalitis Syndrome (AES) at the hospital.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.