ETV Bharat / briefs

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం.. 10 కోట్లకు టోకరా

కర్నూలు జిల్లా డోన్​కు చెందిన ఓ మహిళ చిట్టీల పేరు కోట్లు కొల్లగొట్టింది. స్థానిక టీచర్స్ కాలనీలోని మహిళలతో పరిచయం పెంచుకుని చిట్టీలు వేయించి ఆ నగదుతో ఉడాయించిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Jun 4, 2019, 6:39 PM IST

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం..
చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం..

కర్నూలు జిల్లా డోన్​కు చెందిన ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.10 కోట్లు వసూలు చేసి పరారైంది. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన నిర్మల అనే మహిళ చిట్టీల పేరుతో పలువురిని మోసగించింది. ఆ మహిళ గత 20 రోజులుగా కన్పించకపోయే సరికి...బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు డీఎస్పీ ఖాదర్ బాషాను కలిసి తమ గొడును విన్నవించుకున్నారు.

టీచర్స్ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళ కమిటీ సభ్యురాలిగా ఉన్న నిర్మల..పలువురితో పరిచయం పెంచుకుంది. తనకున్న పరిచయాలతో చిట్టీలు వేయమని చెప్పి నగదు వసూలుచేసింది. తాను చేసిన అప్పులను చిట్టీల డబ్బుతో తీర్చేదని బాధితులు అన్నారు. మొదట్లో కొందరికి వడ్డీలు, చిట్టీల నగదు బాగానే ఇచ్చి నమ్మించింది. చివరకు అప్పులు తీర్చలేక పరారైంది. హైదరాబాద్​కు పరారయ్యినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితురాలికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి : మెడిసిన్​లో గుంటూరు విద్యార్థికి 9వ ర్యాంక్​

చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసం..

కర్నూలు జిల్లా డోన్​కు చెందిన ఓ మహిళ చిట్టీల పేరుతో రూ.10 కోట్లు వసూలు చేసి పరారైంది. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన నిర్మల అనే మహిళ చిట్టీల పేరుతో పలువురిని మోసగించింది. ఆ మహిళ గత 20 రోజులుగా కన్పించకపోయే సరికి...బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు డీఎస్పీ ఖాదర్ బాషాను కలిసి తమ గొడును విన్నవించుకున్నారు.

టీచర్స్ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మహిళ కమిటీ సభ్యురాలిగా ఉన్న నిర్మల..పలువురితో పరిచయం పెంచుకుంది. తనకున్న పరిచయాలతో చిట్టీలు వేయమని చెప్పి నగదు వసూలుచేసింది. తాను చేసిన అప్పులను చిట్టీల డబ్బుతో తీర్చేదని బాధితులు అన్నారు. మొదట్లో కొందరికి వడ్డీలు, చిట్టీల నగదు బాగానే ఇచ్చి నమ్మించింది. చివరకు అప్పులు తీర్చలేక పరారైంది. హైదరాబాద్​కు పరారయ్యినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితురాలికి సంబంధించిన ఆస్తులు స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డీఎస్పీని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి : మెడిసిన్​లో గుంటూరు విద్యార్థికి 9వ ర్యాంక్​

New Delhi, June 04 (ANI): A day before World Environment Day, Minister of Environment, Forest and Climate Change, Prakash Javadekar launched selfie with sapling program.Prakash Javadekar said, "We have launched a program for people to plant a sapling and click a selfie with it and post it as hastag 'selfie with sapling'. I'm sure people of India will celebrate Global Environment Day with lot of enthusiasm". Former captain of Indian Cricket team Kapil Dev and Bollywood Actor Jackie Shroff will also participate in the program at Paryavaran Bhawan on Environment Day in New Delhi.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.