ETV Bharat / briefs

ఇంటెలిజెన్స్​ డీజీ పోస్టుకు ముగ్గురి పేర్లతో ప్రతిపాదన

ఇంటెలిజెన్స్​ డీజీ నియామకం కోసం సీఎస్​ అనిల్​ చంద్రపునేఠా ముగ్గురు ఐపీఎస్ ఉన్నతాధికారుల పేర్లను ఈసీకి ప్రతిపాదించారు. ఆ జాబితాను పరిశీలించిన అనంతరం ఎన్నికల సంఘం ఒకరి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.

author img

By

Published : Mar 29, 2019, 7:00 PM IST

Updated : Mar 29, 2019, 8:43 PM IST

సీఎస్​ అనిల్​ చంద్రపునేఠా

ఇంటెలిజెన్స్​ డీజీ పోస్టుకుముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేరును సీఎస్​ అనిల్​ చంద్ర పునేఠా ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. ఆపరేషన్స్ విభాగం ఏడీజీగా ఉన్ననళిన్​ప్రభాత్​... పోలీసు సిబ్బంది నియామక సంస్థ ఛైర్మన్​ కుమార్​ విశ్వజిత్, హొంగార్డ్స్ ఏడీజీ కృపానంద త్రిపాఠి పేర్లను జాబితాలో పొందుపరిచారు. వారిపైఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్​లో లేవని తెలిపారు. ప్రతిపాదన పరిశీలించిన పిదప ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఇంటెలిజెన్స్​ డీజీ పేరును ఖరారు చేయనుంది.

ఇంటెలిజెన్స్​ డీజీ పోస్టుకుముగ్గురు ఏడీజీ స్థాయి అధికారుల పేరును సీఎస్​ అనిల్​ చంద్ర పునేఠా ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. ఆపరేషన్స్ విభాగం ఏడీజీగా ఉన్ననళిన్​ప్రభాత్​... పోలీసు సిబ్బంది నియామక సంస్థ ఛైర్మన్​ కుమార్​ విశ్వజిత్, హొంగార్డ్స్ ఏడీజీ కృపానంద త్రిపాఠి పేర్లను జాబితాలో పొందుపరిచారు. వారిపైఎలాంటి శాఖాపరమైన విచారణలు పెండింగ్​లో లేవని తెలిపారు. ప్రతిపాదన పరిశీలించిన పిదప ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఇంటెలిజెన్స్​ డీజీ పేరును ఖరారు చేయనుంది.

ఇవీ చదవండి...ఐపీఎస్​ల బదిలీలు... హైకోర్టు ఏం చెప్పిందంటే!!

యాంకర్: తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే పించన్ సొమ్మును 3 వేలకు పెంచేందుకు రంగం సిద్ధం అవుతోందని విశాఖ జిల్లా చోడవరం టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.ఎస్. ఎన్. రాజు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రావికమతం, రోలుగుంట మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వీటితోపాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందుకే టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.OVER.
Last Updated : Mar 29, 2019, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.