ETV Bharat / briefs

ఆర్టీజీఎస్ అంచనాలు బాగా పనిచేశాయి: సీఎం ట్వీట్ - cm_tweets_on_foni

ఆర్టీజీఎస్ అంచనాలు బాగా పనిచేశాయని ఒడిశా సీఎంతో పాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.

cm
author img

By

Published : May 3, 2019, 2:39 PM IST

  • తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, సెల్ ఫోన్ ఛార్జర్లు, చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోతే తొలగించి పరిస్థితుల్ని యథాతధ స్థితికి తీసుకువచ్చే మానవ, వస్తు వనరులతో ఫొనీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. #CycloneFani

    — N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ఆర్టీజీఎస్ అంచ‌నాల‌కు అనుగుణంగా ఒడిశాలోని పూరీ సమీపంలో 10.30 నుంచి 11.30 గంట‌ల‌ మధ్య పూరీ వ‌ద్ద తీరం దాటింది. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #CycloneFani

    — N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫొని తుపానుపై ఆర్టీజీఎస్ అంచనాలు బాగా పనిచేశాయని ట్విట్టర్‌ వేదికగా సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉ. 10.30 నుంచి 11.30 మధ్య తుపాను తీరం దాటిందని తెలిపారు. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయన్న చంద్రబాబు... వీలైనంత త్వరగా సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

  • తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, సెల్ ఫోన్ ఛార్జర్లు, చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోతే తొలగించి పరిస్థితుల్ని యథాతధ స్థితికి తీసుకువచ్చే మానవ, వస్తు వనరులతో ఫొనీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. #CycloneFani

    — N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ఆర్టీజీఎస్ అంచ‌నాల‌కు అనుగుణంగా ఒడిశాలోని పూరీ సమీపంలో 10.30 నుంచి 11.30 గంట‌ల‌ మధ్య పూరీ వ‌ద్ద తీరం దాటింది. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #CycloneFani

    — N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫొని తుపానుపై ఆర్టీజీఎస్ అంచనాలు బాగా పనిచేశాయని ట్విట్టర్‌ వేదికగా సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉ. 10.30 నుంచి 11.30 మధ్య తుపాను తీరం దాటిందని తెలిపారు. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయన్న చంద్రబాబు... వీలైనంత త్వరగా సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Intro:ap_rjy_37_03_grass fire_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:గడ్డి ట్రాక్టర్ దహనం


Conclusion:కేంద్రపాలిత యానంలో గోదావరి తీరాన ఉన్న పశువుల కు దాన సమకూర్చాలని ఉద్దేశంతో ఇతర ప్రాంతాలనుండి ఇ డాక్టర్పై ఎండిన న గడ్డిని తీసుకొస్తుండగా విద్యుత్ తీగలు తగిలి మంటలు రావడంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు సమాధానం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని మంటలను అదుపు చేశారు ట్రాక్టర్ పొట్టి కాలిపోకుండా చూశారు ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరాను కొబ్బరి చెట్లకు వేలా డి తీస్తూ వదిలేయడంతో ఈ ప్రమాదం సంభవించింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.