తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని రాజీవ్ గాంధీ బీచ్లోని విగ్రహం వద్ద నివాళులర్పించి.. సర్వమత ప్రార్థనలు చేశారు. డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మేన, ఎస్పీ రచన సింగ్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఇవీ చదవండి..విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలి: కార్తికేయ మిశ్రా