ETV Bharat / snippets

కామారెడ్డి జిల్లాలో విషాదం - మంజీరా నదిలో ఇద్దరు గల్లంతు

author img

By ETV Bharat Telangana Team

Published : May 29, 2024, 9:49 PM IST

Two Died falling into Manjira river
Two People Drowned in Manjeera River (ETV Bharat)

Two People Drowned in Manjeera River : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీర్కూర్ మండలం మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. నదిలో ఐదుగురు స్నానానికి వెళ్లి, సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు న్యాంతాబాద్ పండరి (29) అనే వ్యక్తి, అతనితో పాటు ఒక బాలుడు టిల్లు (12) ఉన్నారు. ఈ ఘటనలో పండరి మృతదేహం దొరకగా, బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Two People Drowned in Manjeera River : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీర్కూర్ మండలం మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. నదిలో ఐదుగురు స్నానానికి వెళ్లి, సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో నీట మునిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతులు న్యాంతాబాద్ పండరి (29) అనే వ్యక్తి, అతనితో పాటు ఒక బాలుడు టిల్లు (12) ఉన్నారు. ఈ ఘటనలో పండరి మృతదేహం దొరకగా, బాలుడి మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.