ETV Bharat / snippets

విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం- ఇద్దరు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 10:34 PM IST

Two People Died in RTC Bus Accident at Vijayawada BRTS Road
Two People Died in RTC Bus Accident at Vijayawada BRTS Road (ETV Bharat)

Two People Died in RTC Bus Accident at Vijayawada BRTS Road : విజయవాడ బీఆర్​టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని గుణదుల వద్ద సాయంత్రం పూట నడకకు వెళ్తున్న వారిపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు కిందపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన చూసి స్థానికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Two People Died in RTC Bus Accident at Vijayawada BRTS Road : విజయవాడ బీఆర్​టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని గుణదుల వద్ద సాయంత్రం పూట నడకకు వెళ్తున్న వారిపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సు కిందపడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన చూసి స్థానికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.