ETV Bharat / snippets

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఇద్దరు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 7:43 PM IST

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident In Sangareddy (ETV Bharat)

Road Accident In Sangareddy : రెండు లారీలు, ఒక కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద కారు రెండు లారీలు ఢీ కొన్నాయి. నంది కంది వద్ద యూటర్న్ చేసుకుంటున్న లారీ కిందకు కర్ణాటక నుంచి హైదరాబాదు వైపు వస్తున్న కారు దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న మరో లారీ కారు వెనక భాగాన నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవరు క్యాబిన్​లో ఇరుక్కుని మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident In Sangareddy : రెండు లారీలు, ఒక కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద కారు రెండు లారీలు ఢీ కొన్నాయి. నంది కంది వద్ద యూటర్న్ చేసుకుంటున్న లారీ కిందకు కర్ణాటక నుంచి హైదరాబాదు వైపు వస్తున్న కారు దూసుకెళ్లింది. అదే సమయంలో అటు వైపు నుంచి వస్తున్న మరో లారీ కారు వెనక భాగాన నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవరు క్యాబిన్​లో ఇరుక్కుని మృతి చెందగా.. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.