ETV Bharat / snippets

బంగారం వర్క​ర్లపై దుండగులు దాడి - దొరికినంత దోచుకుని పరార్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 10:00 AM IST

thieves_attack_on_gold_workers_in_vizianagaram_district
thieves_attack_on_gold_workers_in_vizianagaram_district (ETV Bharat)

Thieves Attack On Gold Workers In Vizianagaram District : దుండగులు బంగారం వర్కర్లపై దాడి చేసి కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై రాజాం వెళ్తున్న ఇద్దరు బంగారం వర్కర్లపై గరివిడి మండలం అప్పనవలస సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో వారిపై కారం చల్లి, రాడ్డుతో కొట్టి, తుపాకీతో కాల్పులు జరిపారు. వర్కర్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో వర్కర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని చెట్లలో పడేశారు. దుండగులు వారి నుంచి సెల్​ఫోన్లు, నగదు లాక్కొని పరారయ్యారు. స్థానికులు బాధితులను రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజాం, గరివిడి పోలీసులు విచారణ చేపడుతున్నామన్నారు.

Thieves Attack On Gold Workers In Vizianagaram District : దుండగులు బంగారం వర్కర్లపై దాడి చేసి కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై రాజాం వెళ్తున్న ఇద్దరు బంగారం వర్కర్లపై గరివిడి మండలం అప్పనవలస సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో వారిపై కారం చల్లి, రాడ్డుతో కొట్టి, తుపాకీతో కాల్పులు జరిపారు. వర్కర్లిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దాడి సమయంలో వర్కర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని చెట్లలో పడేశారు. దుండగులు వారి నుంచి సెల్​ఫోన్లు, నగదు లాక్కొని పరారయ్యారు. స్థానికులు బాధితులను రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న రాజాం, గరివిడి పోలీసులు విచారణ చేపడుతున్నామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.