ETV Bharat / snippets

జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా - 15 మందికి గాయాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 2:14 PM IST

rtc_bus_overturned_15_injured_in_satya_sai_district
rtc_bus_overturned_15_injured_in_satya_sai_district (ETV Bharat)

RTC Bus Overturned 15 Injured in Satya Sai District : సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అనంతపురం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్లమాడ వెళ్లి వస్తుండగా గుమ్మలకుంట వద్ద అదుపుతప్పి గుంతల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్​డీటీ (RDT) ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేస్తున్నారు.

RTC Bus Overturned 15 Injured in Satya Sai District : సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. అనంతపురం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్లమాడ వెళ్లి వస్తుండగా గుమ్మలకుంట వద్ద అదుపుతప్పి గుంతల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం బత్తలపల్లి ఆర్​డీటీ (RDT) ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.