Reactor Blast Today: అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో ఈ రోజు భారీ ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాద ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. బాధితులను యాజమాన్యం అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
అనకాపల్లి ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్ - 15 మందికి గాయాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 21, 2024, 3:22 PM IST
|Updated : Aug 21, 2024, 4:38 PM IST
Reactor Blast Today: అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో ఈ రోజు భారీ ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాద ఘటనలో 15 మందికి గాయాలు అయ్యాయి. బాధితులను యాజమాన్యం అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.