ETV Bharat / snippets

టాటా సన్స్ బోర్డ్ చైర్మన్​తో మంత్రి లోకేశ్- వేచి చూడాలంటూ ఆసక్తికరమైన పోస్ట్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

nara_lokesh_met_tata_sons_chairman
nara_lokesh_met_tata_sons_chairman (ETV Bharat)

Minister Nara Lokesh met Tata Sons Board Chairman: రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ముంబైలో టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్​ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అద్భుతంగా జరిగిందంటూ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రేపు చేయబోయే పెద్ద ప్రకటన కోసం వేచి చూడాలంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్​లో ఆసక్తికర పోస్ట్ చేశారు.

Minister Nara Lokesh met Tata Sons Board Chairman: రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ముంబైలో టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో మంత్రి లోకేశ్​ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అద్భుతంగా జరిగిందంటూ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రేపు చేయబోయే పెద్ద ప్రకటన కోసం వేచి చూడాలంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్​లో ఆసక్తికర పోస్ట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.