Minister Nara Lokesh met Tata Sons Board Chairman: రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ముంబైలో టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో మంత్రి లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అద్భుతంగా జరిగిందంటూ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రేపు చేయబోయే పెద్ద ప్రకటన కోసం వేచి చూడాలంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.
టాటా సన్స్ బోర్డ్ చైర్మన్తో మంత్రి లోకేశ్- వేచి చూడాలంటూ ఆసక్తికరమైన పోస్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
Minister Nara Lokesh met Tata Sons Board Chairman: రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రేపు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ముంబైలో టాటా సన్స్ బోర్డ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో మంత్రి లోకేశ్ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశం అద్భుతంగా జరిగిందంటూ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రేపు చేయబోయే పెద్ద ప్రకటన కోసం వేచి చూడాలంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేశారు.