Road Accident At Mahabubnagar National Highway : మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్నగర్ భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్కు చెందిన కుటుంబం తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మహబూబ్నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - ముగ్గురు స్పాట్ డెడ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2024, 10:53 AM IST
Road Accident At Mahabubnagar National Highway : మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మహబూబ్నగర్ భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్కు చెందిన కుటుంబం తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.