ETV Bharat / snippets

తహసీల్దార్​ కార్యాలయంలో రికార్డులు తారుమారు - తాళం వేసి బాధితుడి నిరసన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 3:57 PM IST

penukonda_tahsildar_office_locked_and_protected
penukonda_tahsildar_office_locked_and_protected (ETV Bharat)

Landlord Locked to Penukonda Tahsildar Office and Protest : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ తహసీల్దార్​ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ ధ్వజమెత్తారు. తహసీల్దార్​ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. బాధితులు మాట్లాడుతూ రెవెన్యూ కోర్టులో వివాదం ఉన్న భూమి డాక్యుమెంట్ రికార్డ్ మాయం చేసి దళితల భూమిని అగ్రకులాల వారికి పట్టా చేశారని ఆరోపించారు. ఈ విధంగా చేసినందుకు వీఆర్వో గంగన్నను వెంటనే సస్పెండ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Landlord Locked to Penukonda Tahsildar Office and Protest : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ తహసీల్దార్​ కార్యాలయంలో రికార్డులు తారుమారు చేశారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ ధ్వజమెత్తారు. తహసీల్దార్​ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. బాధితులు మాట్లాడుతూ రెవెన్యూ కోర్టులో వివాదం ఉన్న భూమి డాక్యుమెంట్ రికార్డ్ మాయం చేసి దళితల భూమిని అగ్రకులాల వారికి పట్టా చేశారని ఆరోపించారు. ఈ విధంగా చేసినందుకు వీఆర్వో గంగన్నను వెంటనే సస్పెండ్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.