ETV Bharat / snippets

ఆస్తి కోసం కుమారుడిని హత్య చేయించిన తండ్రి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 9:25 PM IST

Father Killed His Son
Father Killed His Son (ETV Bharat)

Father Killed His Son For Property: ఆస్తి కోసం తండ్రి తన కుమారుడిని హత్య చేయించిన ఘటన, అనకాపల్లి జిల్లా ఎం.కోటపాడులో చోటు చేసుకుంది. తన భర్త రామాంజనేయులు కనిపించట్లేదని ఈనెల 23న భార్య శ్రీదేవి ఫిర్యాదు చేసింది. రామాంజనేయులు అదృశ్యంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్తి కోసం రామాంజనేయులును తండ్రి, సోదరుడు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధరించారు. ఎలమంచిలి కొక్కిరాపల్లి వద్ద రామాంజనేయులు మృతదేహన్ని గుర్తించారు. రామాంజనేయులు తండ్రి నాగరాజు, సోదరుడు శివాజీతో పాటుగా మెుత్తం ఓడుగురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

Father Killed His Son For Property: ఆస్తి కోసం తండ్రి తన కుమారుడిని హత్య చేయించిన ఘటన, అనకాపల్లి జిల్లా ఎం.కోటపాడులో చోటు చేసుకుంది. తన భర్త రామాంజనేయులు కనిపించట్లేదని ఈనెల 23న భార్య శ్రీదేవి ఫిర్యాదు చేసింది. రామాంజనేయులు అదృశ్యంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్తి కోసం రామాంజనేయులును తండ్రి, సోదరుడు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధరించారు. ఎలమంచిలి కొక్కిరాపల్లి వద్ద రామాంజనేయులు మృతదేహన్ని గుర్తించారు. రామాంజనేయులు తండ్రి నాగరాజు, సోదరుడు శివాజీతో పాటుగా మెుత్తం ఓడుగురిని అరెస్టు చేసినట్లు అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.