ETV Bharat / snippets

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపటం తగదు: రామకృష్ణ

ELECTRICITY CHARGES IN AP
CPI Ramakrishna on Electricity Charges (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2024, 4:59 PM IST

CPI Ramakrishna on Electricity Charges: రాష్ట్ర ప్రజలపై రూ. 6,072 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపటం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పి, అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఈ విధంగా వ్యవహరించడం ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించటమేనని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రామకృష్ణ పేర్కొన్నారు. లేకపోతే వామపక్ష పార్టీలను అన్నింటినీ కలుపుకుని ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

CPI Ramakrishna on Electricity Charges: రాష్ట్ర ప్రజలపై రూ. 6,072 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపటం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పి, అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ఈ విధంగా వ్యవహరించడం ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించటమేనని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని రామకృష్ణ పేర్కొన్నారు. లేకపోతే వామపక్ష పార్టీలను అన్నింటినీ కలుపుకుని ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.