ETV Bharat / snippets

పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 1:37 PM IST

CM Revanth Meet Hare Rama Hare Krishna Trust
CM Meet With Hare Rama Hare Krishna Trust (ETV Bharat)

CM Revanth Meets Hare Rama Hare Krishna Trust : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ వెల్లడించారు. హరేరామ హరే కృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్, సీఎస్‌ఆర్‌ నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్‌ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు సీఎం సూచించారు.

CM Revanth Meets Hare Rama Hare Krishna Trust : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం రేవంత్ వెల్లడించారు. హరేరామ హరే కృష్ణ చారిటబుల్‌ ఫౌండేషన్, సీఎస్‌ఆర్‌ నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్‌ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు సీఎం సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.