ETV Bharat / snippets

అర్ధరాత్రి ఆలయ రథం దహనం - సమగ్ర దర్యాప్తుకు సీఎం ఆదేశం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

cm_chandrababu_about_chariot_fire_in_anantapur_district
cm_chandrababu_about_chariot_fire_in_anantapur_district (ETV Bharat)

CM Chandrababu About chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో కనేకల్ మండలం హనకనహల్​లో అర్ధరాత్రి ఆలయ రథం దహనం ఘటనను ముఖ్యమంత్రి ఖండించారు. రథం దహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తెలిపారు.

CM Chandrababu About chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో కనేకల్ మండలం హనకనహల్​లో అర్ధరాత్రి ఆలయ రథం దహనం ఘటనను ముఖ్యమంత్రి ఖండించారు. రథం దహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.