CM Chandrababu About chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో కనేకల్ మండలం హనకనహల్లో అర్ధరాత్రి ఆలయ రథం దహనం ఘటనను ముఖ్యమంత్రి ఖండించారు. రథం దహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తెలిపారు.
అర్ధరాత్రి ఆలయ రథం దహనం - సమగ్ర దర్యాప్తుకు సీఎం ఆదేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
CM Chandrababu About chariot Fire In Anantapur District : అనంతపురం జిల్లాలో కనేకల్ మండలం హనకనహల్లో అర్ధరాత్రి ఆలయ రథం దహనం ఘటనను ముఖ్యమంత్రి ఖండించారు. రథం దహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని తెలిపారు.