ETV Bharat / snippets

వెంటాడి 18 కత్తిపోట్లు - విశాఖలో వ్యక్తి దారుణ హత్య

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 5:59 PM IST

Murder in Visakhapatnam
Murder in Visakhapatnam (ETV Bharat)

Brutal Murder in Visakhapatnam: విశాఖలో దారుణ హత్య కలకలం రేపింది. విశాఖ వన్​టౌన్ పరిధిలో భరణిక రాము(35) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సినిమా తరహాలో వెంటాడి మరీ హతమార్చారు. ఈ ఘటనలో మృతుడి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వినాయక ఉరేగింపులో పక్కా పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం కూడా హత్యకు కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వినాయకుడి ఊరేగింపులో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Brutal Murder in Visakhapatnam: విశాఖలో దారుణ హత్య కలకలం రేపింది. విశాఖ వన్​టౌన్ పరిధిలో భరణిక రాము(35) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సినిమా తరహాలో వెంటాడి మరీ హతమార్చారు. ఈ ఘటనలో మృతుడి శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వినాయక ఉరేగింపులో పక్కా పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం కూడా హత్యకు కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వినాయకుడి ఊరేగింపులో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.