ETV Bharat / snippets

భారత్​కు రెండో గోల్డ్ మెడల్- బ్యాడ్మింటన్​లో స్వర్ణం నెగ్గిన నితేశ్

author img

By ETV Bharat Sports Team

Published : Sep 2, 2024, 5:15 PM IST

Updated : Sep 2, 2024, 7:06 PM IST

India Paralympics 2024
India Paralympics 2024 (Source: Getty Images)

India Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత్ మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో SL3లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్​ దక్కించుకున్నాడు. బ్రిటన్ పారా అథ్లెట్​తో సోమవారం జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. తాజాగా నితేశ్ పతకం నెగ్గడం వల్ల భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది.

India Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్​లో భారత్ మరో స్వర్ణం సాధించింది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో SL3లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్​ దక్కించుకున్నాడు. బ్రిటన్ పారా అథ్లెట్​తో సోమవారం జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్​లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. తాజాగా నితేశ్ పతకం నెగ్గడం వల్ల భారత్ పతకాల సంఖ్య 9కి చేరింది.

Last Updated : Sep 2, 2024, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.