ETV Bharat / snippets

ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ కార్యాలయంపై దాడి- అడ్వకేట్ సిద్ధార్థ లూథ్రా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 7:58 PM IST

HC_on_YSRCP_Leaders_Bail_Petition
HC_on_YSRCP_Leaders_Bail_Petition (ETV Bharaat)

HC on YSRCP Leaders Bail Petition: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. టీడీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఉద్దేశ పూర్వకంగా పక్కా ప్రణాళికతోనే కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 14కి వాయిదా వేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.

HC on YSRCP Leaders Bail Petition: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. టీడీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఉద్దేశ పూర్వకంగా పక్కా ప్రణాళికతోనే కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 14కి వాయిదా వేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.