AP Assembly Session 2024: రాష్ట్ర శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శాసన సభ, శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్ జారీ చేసారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు - నోటిఫికేషన్ విడుదల - AP ASSEMBLY SESSION
నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ - అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ASSEMBLY SESSION (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 4, 2024, 7:52 PM IST
|Updated : Nov 4, 2024, 8:19 PM IST
AP Assembly Session 2024: రాష్ట్ర శాసన సభ సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శాసన సభ, శాసన మండలి సమావేశాల నోటిఫికేషన్ జారీ చేసారు. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశం అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సమావేశాల్లో బడ్జెట్ సహా కొన్ని చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.
Last Updated : Nov 4, 2024, 8:19 PM IST