ETV Bharat / state

నంద్యాల జిల్లాలో విషాదం - మట్టిమిద్దె కూలి నలుగురు దుర్మరణం - 4 KILLED IN NANDYAL SLAB COLLAPSE

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 7:55 AM IST

Four Killed in Slab Collapse in Nandyal District : ఏపీలోని నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో చోటు చేసుకుంది.

Four Killed in Slab Collapsed in Nandyal District
Four Killed in Slab Collapsed in Nandyal District (ETV Bharat)

Nandyal Mud Slab Collapse Updates : నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్‌ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Nandyal Mud Slab Collapse Updates : నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్‌ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.