అక్షర సేద్యంలో అలుపెరగని అడుగులు - ఈనాడు పత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులు - Ramoji Rao Eenadu Paper - RAMOJI RAO EENADU PAPER
History of Ramoji Rao : తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ మీడియా పాత్రపై ఆయన అలుపెరగని పోరాటం చేశారు. (ETV Bharat)
Published : Jun 8, 2024, 2:11 PM IST