తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2020, 9:30 AM IST

ETV Bharat / videos

లాక్​డౌన్​ వేళ జనావాసాల్లోకి అడవి మృగాలు!

కరోనా కారణంగా ఇటలీలో లాక్​డౌన్ అమల్లో ఉంది. ప్రజలు బయట తిరగడం నిషేధం. ఈ నేపథ్యంలో అడవి మృగాలు రోడ్లపైకి వచ్చి స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. మొల్వెనో ప్రాంతంలోని వీధుల్లో ఓ ఎలుగుబంటి రాత్రిపూట సంచరిస్తూ కనిపించింది. అయితే.. ఆహారం కోసమే ఇలా జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు. ఇటీవలి కాలంలో జింకలు, దుప్పులు, నక్కలు కూడా రోడ్లపై సంచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details