తెలంగాణ

telangana

ETV Bharat / videos

గొలుసు దొంగకు బడిత పూజ చేయించిన మహిళ..!

By

Published : Sep 3, 2019, 6:05 PM IST

Updated : Sep 29, 2019, 7:48 AM IST

దిల్లీలో ఓ మహిళ, ఆమె కూతురు సాహసోపేతంగా వ్యవహరించారు. గొలుసు కొట్టేద్దామని బైక్​పై వచ్చిన దొంగలను ధైర్యంగా పట్టుకున్నారు. తల్లీ కూతుర్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్​పై వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒకడు మహిళ మెడలోని గొలుసును లాక్కున్నాడు. అప్రమత్తంగా ఉన్న ఆమె వెంటనే అతడిని పట్టుకుని వదల్లేదు. స్థానికులు వచ్చి దొంగపై దాడి చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరు గొలుసు దొంగలను అరెస్టు చేశారు. దిల్లీలోని నంగోలోయ్​లో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Last Updated : Sep 29, 2019, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details