తెలంగాణ

telangana

By

Published : Sep 3, 2021, 10:18 PM IST

ETV Bharat / videos

భక్తుల బూట్లు తుడిచిన కాంగ్రెస్​ సీనియర్​ నేత

పంజాబ్​ కాంగ్రెస్​ ఇన్​ఛార్జ్ హరీష్ రావత్.. చెప్పినట్లుగానే గురుద్వారాను శుభ్రం చేశారు. ఉత్తరాఖండ్, ఉద్ధమ్​సింగ్​ నగర్​లోని నానక్​మత్తా గురుద్వారాను చీపురుతో ఊడ్చారు. అంతేకాక భక్తుల బూట్లను పాలిష్​ చేశారు. ఆ సమయంలో రావత్ వెంట.. కార్యకర్తలు, పార్టీ నాయకులు భారీ సంఖ్యలో గుమిగూడారు. 'పంజ్​ ప్యారే'లో భాగంగా తాను గురుద్వారాలో శుభ్రం చేస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు రావత్.

ABOUT THE AUTHOR

...view details