తెలంగాణ

telangana

By

Published : Nov 11, 2020, 6:01 PM IST

ETV Bharat / videos

గంగా తీరంలో వలస పక్షుల సందడి

ఉత్తర‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి సమీపాన ఉన్న గంగాతీరంలో వలస పక్షులు సందడి చేస్తున్నాయి. ఈ పక్షులు సైబేరియా నుంచి గంగా తీరానికిి పెద్ద ఎత్తున తరలివచ్చాయి. వీటిని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details