తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఎన్​కౌంటర్లతో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపైనే ప్రశ్నలు'

By

Published : Jul 16, 2020, 7:02 PM IST

భారత న్యాయ వ్యవస్థ.. లోపాలు సరిదిద్దుకునేందుకు స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని ప్రముఖ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన దుబే ఎన్​కౌంటర్​ను తప్పుబట్టారు. ఇలాంటి ఎన్​కౌంటర్లు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయని, ఇవి సమాజానికి మంచి సందేశాన్ని అందించవని పేర్కొన్నారు. చట్టాలు ఉన్నప్పుడు వాటిని అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. న్యాయ ప్రక్రియ సైతం వేగంగా ఉండాలని ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖిలో అభిప్రాయం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details