తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2021, 8:09 PM IST

Updated : Dec 13, 2021, 8:43 PM IST

ETV Bharat / videos

వారణాసిలో వైభవంగా గంగా హారతి- ప్రధాని హాజరు

Ganga Aarti Varanasi: ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతిలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో​ కలిసి పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎలక్ట్రిక్​ వాహనంలో గంగా తీరానికి చేరుకున్న ప్రధాని.. స్వామి వివేకానంద క్రూయిజ్​ షిప్​లో గంగానదిలోకి వెళ్లి గంగా హారతిని తిలకించారు. 12 మంది భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు. గంగా హారతి సందర్భంగా శివ దీపోత్సవం నిర్వహించారు. దీపాల కాంతుల్లో గంగా ఘాట్​ మెరిసిపోయింది.
Last Updated : Dec 13, 2021, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details