తెలంగాణ

telangana

ETV Bharat / videos

దున్నపోతులపై పందెం కాసి రాక్షసానందం!

By

Published : Aug 18, 2019, 9:58 PM IST

Updated : Sep 27, 2019, 10:55 AM IST

మహారాష్ట్ర ఠానే జిల్లాలోని భివండిలో పశువులను హింసకు ఉసిగొలిపి.. పందేలేసుకుని మరీ ఆనందించారు కొందరు పందెం రాయళ్లు. రెండు దున్నపోతుల మధ్య జరిపిన పోరుకు 10 వేల రూపాయలు పందెం కాశారు. ఈ దుర్మార్గం స్వతంత్ర దినోత్సవాన జరగడం గమనార్హం. ఈ దృశ్యం జంతు ప్రేమికుల కంటపడింది. జీవ హింసకు పాల్పడినందుకు స్థానిక గణేశ్​పుర్ పోలీస్​ స్టేషన్​​లో ఎఫ్​ఐఆర్​ దాఖలు చేశారు.
Last Updated : Sep 27, 2019, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details