తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 11:18 AM IST

Updated : May 26, 2021, 11:56 AM IST

ETV Bharat / videos

లైవ్​ వీడియో: నిశ్శబ్దంగా శునకాన్ని వేటాడిన మొసలి

నీటిలో ఉంటే మొసలి కదలికలను అంచనా వేయడం కష్టం. ఈ విషయం తెలియని ఓ శునకం దానికి ఆహారంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ ఘటన రాజస్థాన్​ కోటా జిల్లాలోని చంబల్ నది ఒడ్డున జరిగింది. నది ఒడ్డున నిల్చొని నీరు తాగుతున్న ఆ శునకాన్ని క్షణాల్లోనే మింగేసింది. రానా ప్రతాప్ సాగర్ ఆనకట్టలో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉన్నాయని.. నీటిలోపలి ఎండ వేడిని తట్టుకునేందుకు ఒడ్డుకు వస్తాయని ప్రతాప్ సాగర్ డ్యామ్ ఇన్‌ఛార్జి చెప్పారు.
Last Updated : May 26, 2021, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details