తెలంగాణ

telangana

ETV Bharat / state

పార్టీ మారాడు... కార్యకర్తలు ఫోటోపై సున్నం వేశారు

తమ జిల్లా పెద్ద పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. కోపోద్రిక్తులైన కార్యకర్తలు  ఆ నేత మొహం చూడలేమని చిత్రంపై రంగు వేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.

By

Published : Mar 26, 2019, 9:50 PM IST

Updated : Mar 26, 2019, 10:57 PM IST

ఫొటోపై సున్నం

ఫొటోపై సున్నం
యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్​ తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రథమ శ్రేణి నాయకుడే పార్టీ మారినందున నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. యాదాద్రిలోని పార్టీ కార్యాలయంపై ఉన్న అతని చిత్రంపై రంగు రుద్దారు.
Last Updated : Mar 26, 2019, 10:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details