తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో ఉద్యోగుల శ్రమదానం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో ఉద్యోగులు శ్రమదానం నిర్వహించారు. శ్రావణమాసం తొలిరోజు సందర్భంగా మంగళవారం అమ్మవారిని ఆరాధిస్తూ.. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

By

Published : Jul 22, 2020, 10:22 AM IST

employees Sramadanam at yadadri temple
యాదాద్రి ఆలయంలో ఉద్యోగుల శ్రమదానం

యాదాద్రిలో శ్రావణ మాసం సందర్భంగా పునర్నిర్మాణం జరుగుతున్న ఆలయంలో శ్రమదానం నిర్వహించారు. యాదాద్రి పంచనారసింహులు స్వయంభుగా కొలువై ఉన్న ఆలయంలో ఉద్యోగులు శ్రమదానం చేపట్టారు.

యాదాద్రి ఆలయంలో ఉద్యోగుల శ్రమదానం
యాదాద్రి ఆలయంలో ఉద్యోగుల శ్రమదానం

శ్రావణమాసం తొలిరోజు సందర్భంగా అమ్మవారిని ఆరాధిస్తూ... ఈ కార్యక్రమాన్ని చేపట్టనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details