తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను ఆదుకోవాలని.. యాదాద్రిలో భాజపా నిరసన

అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు నిరసనకు దిగారు. నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని తహశీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు.

By

Published : Oct 23, 2020, 7:39 PM IST

BJP Protest For Compensation To Formers
రైతులను ఆదుకోవాలని.. యాదాద్రిలో భాజపా నిరసన

అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహశీల్దార్​ కార్యాలయం ముందు భాజపా నేతలు నిరసన చేపట్టారు. పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను, బాధితులను ఆదుకోవాలని యాదగిరిగుట్ట తహశీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండిఃకరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్‌!

ABOUT THE AUTHOR

...view details