వరంగల్ అర్బన్ జిల్లాలో.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎనలేని కృషి
వరంగల్ అర్బన్ జిల్లాలో.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని తెదేపా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎనలేని కృషి
సీఎంగా.. తెలుగు జాతి ఐక్యత కోసం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశాడని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఎన్టీఆర్కు భారతరత్న బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:తెలుగు వెలుగులు ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్: బాలకృష్ణ