భూ కబ్జా కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వరంగల్ సీపీ రవీందర్ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018లో తెరాస కార్పొరేటర్ను హత్య చేసిన విక్రమ్ అనే రౌడీషీటర్ను అరెస్టు చేశామని వెల్లడించారు.
భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్ సీపీ
వరంగల్ జిల్లా హన్మకొండలో బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీషీటర్ విక్రమ్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్ సీపీ
ఇదీ చూడండి : తల్లిదండ్రుల వివాదం... పసిహృదయం కన్నీళ్లు