తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ

వరంగల్​ జిల్లా హన్మకొండలో బెదిరింపులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న రౌడీషీటర్​ విక్రమ్​ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Apr 29, 2019, 6:53 PM IST

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ


భూ కబ్జా కేసుల విచారణకు త్వరలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వరంగల్​ సీపీ రవీందర్​ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2018లో తెరాస కార్పొరేటర్​ను హత్య చేసిన విక్రమ్​ అనే రౌడీషీటర్​ను అరెస్టు చేశామని వెల్లడించారు.

భూ కబ్జా కేసుల విచారణకు ప్రత్యేక విభాగం : వరంగల్​ సీపీ

ABOUT THE AUTHOR

...view details