తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టరేట్​లోని ప్రజావాణికి పోటెత్తిన జనం

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించుకుంటున్నారు.

By

Published : May 20, 2019, 4:01 PM IST

ప్రజావాణి రద్దీ

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చారు. పాలనాధికారి అందుబాటులో లేనందున ఆర్డీవోలు అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, సదరన్​ ధ్రువపత్రాలకు సంబంధించిన సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించుకున్నారు.

ప్రజావాణి రద్దీ

ABOUT THE AUTHOR

...view details