తెలంగాణ

telangana

By

Published : Jul 13, 2019, 12:14 PM IST

ETV Bharat / state

వరంగల్‌ జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఇవాళ జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. క్రిమినల్, సివిల్, ఆస్తి తగాదా కేసులు పరిష్కరిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తిరుమలాదేవి తెలిపారు.

వరంగల్‌ జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తిరుమలాదేవి ప్రారంభించారు. క్రిమినల్, సివిల్, ఆస్తి కేసులను పరిష్కరిస్తున్నామని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌కు కక్షిదారులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

వరంగల్‌ జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details