తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైద్య వధువరుల వివాహ పరిచయ వేదిక'

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో ఈనాడు ఆధ్వర్యంలో నూతన వధూవరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి యువతీ యువకులు వారి తల్లిదండ్రులు తరలొచ్చారు.

By

Published : May 26, 2019, 6:19 PM IST

పరిచయ వేదికకు సుమారు రెండు వందలపైగా హాజరు

ఈనాడు పెళ్లి పందిరి ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట వైష్ణవి గ్రాండ్స్​లో నిర్వహించిన నూతన వధూవరుల వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన లభించింది. వైద్య వృత్తిలో ఉండే వధూవరుల కోసం ఏర్పాటు చేసిన ఈ పరిచయ వేదికకు సుమారు రెండు వందలపైగా యువతీ యువకులు తల్లిదండ్రులతో తరలివచ్చారు. తమ కుటుంబానికి తగిన సంప్రదాయం కలవారిని ఎంపిక చేసుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈనాడు పెళ్లిపందిరి వారికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య వృత్తిలో ఉండే వధూవరుల కోసం వివాహ పరిచయ వేదిక

ABOUT THE AUTHOR

...view details