తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన ఇంటర్​ పరీక్షలు.. విద్యార్థుల సంతోషం

వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు పూర్తికావడం వల్ల వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇంటి దారి పట్టారు.

By

Published : Mar 18, 2020, 3:30 PM IST

inter exams finished in warangal urban
ఇంటర్​ పరీక్షలు ముగిశాయి

ఈనెల 4న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు నేటితో ముగిశాయి. వరంగల్​ అర్బన్​ జిల్లా వ్యాప్తంగా పరీక్షల కోసం అధికారులు 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 44, 255 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారని అధికారులు తెలిపారు.

పరీక్షలు ముగియడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు పూర్తి కావడం వల్ల కళాశాల వసతి గృహం నుంచి విద్యార్థులు ఇంటి దారి పట్టారు.

ఇంటర్​ పరీక్షలు ముగిశాయి

ఇదీ చూడండి:'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'

ABOUT THE AUTHOR

...view details