ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు భూ సంబంధిత సేవలు పారదర్శకంగా మరింత వేగవంతం అవుతాయని వరంగల్ తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇక్బాల్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు.
ధరణి పోర్టల్తో పారదర్శకంగా సేవలు: వరంగల్ తహసీల్దార్
ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు భూ సంబంధిత సేవలు పారదర్శకంగా మరింత వేగవంతం అవుతాయని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ తెలిపారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ముందుగా మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. నూతన విధానంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోందని వెల్లడించారు.
ధరణి పోర్టల్తో పారదర్శకంగా సేవలు: వరంగల్ తహసీల్దార్
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ముందుగా మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ఇక్బాల్ పేర్కొన్నారు. నూతన విధానంతో సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతోందని తెలిపారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ధరణి పోర్టల్పై నగరవాసులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.