తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ప్రజలు, అధికారులు అప్రమత్తం

వరంగల్​లో ప్రజలు, అధికారులు కరోనా వైరస్ పట్ల అప్రమత్తమయ్యారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. అధికారులు రహదారులపై రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.

By

Published : Apr 4, 2020, 1:48 PM IST

chemicals-spray-at-warangal
వరంగల్​లో ప్రజలు, అధికారులు అప్రమత్తం

వరంగల్​లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులను రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాలనీకి వచ్చే మార్గాలను మూసివేశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా... బయటికి రాకుండా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.

వరంగల్​లో ప్రజలు, అధికారులు అప్రమత్తం

నివారణ చర్యల్లో భాగంగా వరంగల్ మహా నగర పాలకసంస్థ అధికారులు ప్రధాన రహదారులతోపాటు... కరోనా వైరస్ కేసులు నమోదైన కాలనీలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నారు.

ఇవీ చూడండి:అపరిచిత వైరస్‌తో అపూర్వ పోరు!

ABOUT THE AUTHOR

...view details