శంషాబాద్ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వరంగల్ గ్రామీణం పరకాలలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
'శంషాబాద్ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'
'శంషాబాద్ ఘటన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి'
పశువైద్యురాలి హత్యాచారం నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు నిరసన దీక్ష చేపట్టారు. శంషాబాద్లో ఈ ఘటన మరవకముందే మరో మహిళ అదే ప్రాంతంలో పాశవికంగా దహనం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన భద్రత చర్యలు చేపట్టి.. యువతులను రక్షించాలని కోరారు.